అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) షకీబ్ అల్ హసన్ ని నిషేధించిన తరువాత,
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ శనివారం మాట్లాడుతూ, ఒకరి దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఏమిటో గతంలో కంటే తాను ఇప్పుడు ఎక్కువగా గ్రహించానని చెప్పారు.
షకీబ్ ఫేస్బుక్లో తన అభిమానుల కోసం సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశాడు."నా అభిమానులకు మరియు శ్రేయోభిలాషులందరికీ, నాకు ఇంకా నా కుటుంబానికి చాలా కష్టమైన సమయంలో మీ మద్దతు ఇంకా మీ ఆప్యాయతతో మీరు నా హృదయం ని తాకినట్లు చెప్పాడు. గత కొన్ని రోజులుగా నేను మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఏమిటో గతంలో కంటే ఎక్కువ గ్రహించాను, "అని షకీబ్ అన్నారు.
"నా పై విధించిన మంజూరుపై బాధపడుతున్న నా మద్దతుదారులందరి అందరికి నేను ప్రశాంతంగా ఇంకా సహనంతో ఉండాలి అని అభ్యర్థిస్తున్నాను" అని ఆయన వ్రాశారు.ఐసిసి యొక్క అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలను అంగీకరించిన తరువాత
అక్టోబర్ 29 న షకీబ్ అన్ని రకాల క్రికెట్ల నుండి నిషేధించబడ్డాడు. అతను
అక్టోబర్ 29,
2020 నుండి
అంతర్జాతీయ క్రికెట్ను తిరిగి ప్రారంభించగలడు అని ఐసీసీ తెలిపింది .
"ఐసిసి అవినీతి నిరోధక విభాగం జరిపిన దర్యాప్తు మొత్తం గోప్యంగా ఉందని, మంజూరు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి నా నుండి మాత్రమే దాని గురించి తెలుసుకుందని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అప్పటి నుండి
cricket BOARD' target='_blank' title='బీసీబీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బీసీబీ నాకు కావలసిన మద్దతు తెలిపింది ఇంకా వాలు నాకు దైర్యం చెప్పటం నాకు ఎంతో ఊరట కలిగించింది "అని షకీబ్ సందేశం మరింత తెలియబరిచాడు.