ఊహించినట్లుగానే
యువ వికెట్ కీపర్
రిషబ్ పంత్ కు షాక్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ. మరి కొద్దీ సేపట్లో
ఆక్లాండ్ వేదికగా
న్యూజిలాండ్ , భారత జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో
పంత్ కు స్థానం దక్కలేదు. ఎలాగూ కీపర్ గా
రాహుల్ అదరగొడుతుండడం తో
పంత్ ను పక్కకు పెట్టి అతని స్థానం లో ఆల్ రౌండర్
శివమ్ దూబే ను తీసుకున్నారు.
పంత్ తో పాటు
కుల్దీప్ ,సైని, సంజు సాంసన్, సుందర్ బెంచ్ కే పరిమితం అయ్యారు. ఇకఈమ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.
తుది జట్లు :
భారత్ : రోహిత్ , రాహుల్(కీపర్ ),కోహ్లీ(కెప్టెన్) , శ్రేయాస్ అయ్యర్ , మనీష్ పాండే , ,శివమ్ దూబే ,జడేజా ,చాహల్ ,బుమ్రా , షమీ, శార్దూల్ ఠాకూర్ ,
న్యూజిలాండ్ : గుప్తిల్ , మున్రో ,విలియమ్సన్(కెప్టెన్), టేలర్ ,సైఫర్ట్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, సాంటినర్ , సౌథీ ,బెన్నెట్ ,ఇష్ సోధి, టిక్నర్