విరాట్ కోహ్లీ.. ఎంతోమంది అభిమానులు ఉన్న విరాట కోహ్లీ.. తను చేసిన ఓ చిలిపి పని వల్ల ట్రోల్ కు గురయ్యాడు.. అంత చిలిపి పని ఏంటి అనుకుంటున్నారా? అదే చుడండి.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విరాట్ కోహ్లీ నిన్న ట్విట్టర్ లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 

 

మీరు పైనా ఫోటో చూశారు కదా.. ఆ ఫోటో చూస్తే మీకు ఏం అనిపిస్తుంది? ఎవరు ఈ పిచ్చి వ్యక్తి అని అనుమానం ఒక్క నిమిషం కలగదు.. ఆ పిచ్చి వ్యక్తి ఎవరో కాదు.. విరాట్ కోహ్లీనే.. నిన్న మధ్యాహ్నం ఈ ఫోటో షేర్ చేస్తూ.. ''నయా పోస్ట్.. సుందర్ దోస్త్'' అని ఫోటోను షేర్ చేశాడు.. ఆ ఫోటో చుసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు..

 

చెప్పాలంటే బయడ్డారు అని చెప్పలి. ఎందుకంటే.. పృథ్వీషా, మహ్మద్ షమీతో విరాట్ కోహ్లీ కలిసి ముగ్గురి కళ్లు విచిత్రంగా పైకి తిప్పి, నాలుక బయటపెట్టి ఉన్నాయి. ఆ ఫోటో చూస్తే ఎవరు భయపడరు చెప్పండి? అందుకే ఆ ఫోటోను చూసి భయపడిన కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ ఫొటోకు ఎమోజిలు కరెక్ట్ గా సరిపోతాయి అని ఒకరు అంటే.. మరికొందరు స్పందిస్తూ.. అబ్బా.. కోహ్లీలో ఈ 'కళ' కూడా ఉందే! ఆ ముఖం చూడు అచ్చం చింపాంజీలా ఉంది!? అంటూ ట్విట్స్ చెయ్యడం ప్రారంభించారు.. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: