ధోనీ పై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి..ఇంగ్లాండ్ తో జరిగన
రెండో వన్డేలో ధోనీ 59 బంతుల్లో
కేవలం 37 పరుగులు
చేయడంతో అభిమానులు ధోనీ పై విమర్శలు చేశారు..అతడి ఫాం పై నిరసనలు తెలిపారు..ధోనీ
కార్నంగాగానే భారత జట్టు ఓడిపోయింది అంటూ ఫైర్ అయ్యారు..ఇంతకూ ముందులా ధోనీ మ్యాచ్
లు ఫినిషి చేయలేకపోతున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు..
అయితే ఈ విషయంపై ధోనీ గురించి కోహ్లీని అడిగిన వారికి ధోనీ దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చాడు.. రెండో వన్డేలో భారత్ 86 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే...అయితే ధోనీ ఆడుతున్నప్పుడు అతడు ఎంతో గొప్ప ఆటగాడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు..ఎప్పుడన్నా విఫలం అయితే మాత్రం విమర్శలు చేస్తున్నారు ఇది ఎంతవరకూ సమంజసం అంటూ ఫైర్ అయ్యాడు..ధోనీ ఫినిషింగ్ పై వ్యాఖ్యలు చేయడం ఎంతో భాధాకరం అంటూ కోహ్లీ ఫైర్ అయ్యాడు..
రెండో వన్డేలో జట్టు ఆలౌట్ కాకుండా ఉండేందుకు ధోనీ అలా ఆడాడు...ధోనీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు.. అన్ని వేళలా సక్సెస్ కాలేకపోవచ్చు...కానీ మేము అతని సామర్థ్యాన్ని నమ్ముతున్నాం.. అతనే కాదు.. జట్టులోని అందరిపై కూడా మాకు ఆ నమ్మకం ఉంది..అంటూ కోహ్లీ ప్రశ్నలు అడిగిన వారిపై ఫైర్ అవుతూ వారికి బిగ్ షాక్ ఇచ్చాడు.