విశాఖ జిల్లా పరవాడ మండలం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న రమ్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది.వివరాల్లోకి వెళితే కొన్నాళ్లుగా ప్రిన్సిపాల్ నుంచి వేధింపులు ఎదుర్కొంటోందని ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడుండొచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు.ఆమె పరిస్థితి విషమించడంతో విశాఖలో ఎన్నారై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఐతే,ఒక సంవత్సర కాలం నుంచి వేధింపులకు గురౌతుందని, ఐనా సరే కుటుంబ పాలన కోసం వాటిని తట్టుకుని అక్కడే చేస్తుందని,గత కొద్ది రోజులుగా వేధింపులు ఎక్కువవ్వడం వల్ల తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేస్కుందని బందువులు ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: