పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో నష్ట పోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఎడతెరిపి లేని వర్షం కారణంగా పంటలు మొత్తం నేలమట్టం అయ్యాయి.పంటలు తెగుళ్ళ బారిన పడటం వల్ల పెట్టిన పెడుబడులు వెనక్కి రాకపోగా నష్టాల్లో కూరుకుపోతారని రైతులు ఆందోళన చెందుతున్నారు.దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయే రైతులను ఆదుకోవటానికి ముందడుగు వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో నష్ట పోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.ఎడతెరిపి లేని వర్షం కారణంగా పంటలు మొత్తం నేలమట్టం అయ్యాయి.పంటలు తెగుళ్ళ బారిన పడటం వల్ల పెట్టిన పెడుబడులు వెనక్కి రాకపోగా నష్టాల్లో కూరుకుపోతారని రైతులు ఆందోళన చెందుతున్నారు.దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయే రైతులను ఆదుకోవటానికి ముందడుగు వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.