స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన శాంసంగ్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతని చాటుకుంటూ
ఉంటుంది..ప్రపంచ వ్యాప్తంగా ఐ ఫోన్స్ కి గుర్తింపు ఉన్నా సాధారణ ప్రజలకి సైతం
అందుబాటులో ఉండేలా ఎంతో స్టైలిష్ గా ఉండేలా ఆకట్టుకున్న ఏకైక మొబైల్ శాంసంగ్ అనడంలో సందేహం లేదు..అయితే ప్రస్తుతం ఉన్న
కాంపిటీషన్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ప్రవేశ పెడుతూనే ఉంది
తాజాగా
శాంసంగ్ తన నూతన స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎ7 2018 ను మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ఏ సిరీస్లో ఆకట్టుకునే ఫీచర్లతో ముఖ్యంగా భారీ డిస్ప్లే..మూడు రియర్కెమెరాలతో లేటెస్ట్ వెర్షన్గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది...అంతేకాదు నాలుగు కలర్స్ బ్లూ...బ్లాక్...గోల్డ్..పింక్ కలర్స్లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది..అయితే దీని ధర రూ. 29,385 గా నిర్ణయించారు..అయితే వచ్చే నెల అక్టోబర్ నుంచీ ఆసియన్ మార్కెట్లలో లభ్యం కానుంది.
శాంసంగ్
గెలాక్సీ ఎ7 2018 ఫీచర్లు
6 ఇంచ్
ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4/6 జీబీ
ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
512 జీబీ
ఎక్స్పాండబుల్ స్టోరేజ్
24+8+5 ఎంపీ
ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
24 ఎంపీ
సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్
బ్యాటరీ