జియో.. సంచలనానికి మరో పేరు.. ఆంధ్రాలో సీఎం జగన్ ఎలా అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.. వారు అలానే సంచలన నిర్ణయాలు తీసుకుంటారు.. వీరు ఇద్దరు ఏ నిర్ణయం తీసుకున్న ప్రతిపక్షాలకు వణుకు పుడుతుంది.. ఎందుకంటే.. ప్రజలకు మంచి జరుగుతుంది.. ప్రత్యర్థులు షాక్ అవుతారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జియో తమ వినియోగదారులకు మరో కొత్త సర్వీసును అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఇతర ఆపరేటర్లకు గట్టిపోటీనిస్తూ టాప్‌లో ఉంది. 

 

అయితే ఇప్పడు మరో సంచలన సర్వీసును వినియోగదారులకు పరిచయం చేయనుంది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సర్వీసులకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా అడుగులు వేస్తూ.. యూపీఐ పేమెంట్ సర్వీసును ప్రారంభించింది. అయితే ఇప్పటికే అన్ని రంగాల్లో గట్టి పోటీ ఇస్తున్న జియో ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం కొన్ని విషయాలలో విసిగిపోయిన వినియోగదారులు ఎక్కువమందే ఉన్నారు.. అలాంటి యాప్స్ అన్నింటిపై విజయం సాధించాలంటే వారి ప్రాబ్లెమ్ స్ అన్ని లేకుండా చూసి ఆ నెట్వర్క్స్ అన్నింటికి షాక్ ని ఇస్తుంది. 

 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: