టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా తమ ప్రాణాల భద్రత విషయంలో జనాలు కంగారు పడుతూనే ఉంటారు. సాంకేతిక లోపం ఎక్కడ ఏర్పడుతుంది అది తమ జీవితాలని ఏ రేంజ్ లో నాశనం చేస్తుందో అనేది వారి భయం , కంగారు. స్పైస్ జెట్ విమానం కుదుపు అందులోని ప్రయాణీకులని కాసేపు భయపెట్టేసింది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం (ఎస్జీ 1048) నిన్న సాయంత్రం 6.25కు తిరుపతి నుంచి 80 మంది ప్రయాణికులతో