తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్ఫోన్ 5', 'జెన్ఫోన్ 5 లైట్' స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. మిడ్నైట్ బ్లూ, మీటొర్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ యూజర్లకు త్వరలో రూ.38,179 ధరకు లభ్యం కానుంది.
పూర్తిగా ఎడ్జ్ టు ఎడ్జ్ డిజైన్ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతోపాటు డిస్ప్లే పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్ ఏర్పాటు చేశారు. ఫేస్ అన్లాక్ ఆప్షన్ కూడా ఈ ఫోన్లో ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఇందులో పొందుపరిచారు. మిడ్నైట్ బ్లూ, మీటొర్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. 'జెన్ఫోన్ 5 లైట్' ఫోన్ మిడ్నైట్ బ్లాక్, రోగ్ రెడ్, మూన్ లైట్ వైట్ రంగుల్లో లభ్యం కానుంది.
అసుస్ జెన్ఫోన్ 5 జడ్ ఫీచర్లు :
6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.
'అసుస్' నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు..!
తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్ఫోన్ 5', 'జెన్ఫోన్ 5 లైట్' స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది.
'అసుస్' నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు..!
తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్ఫోన్ 5', 'జెన్ఫోన్ 5 లైట్' స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది.
'అసుస్' నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు..!
తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్ఫోన్ 5', 'జెన్ఫోన్ 5 లైట్' స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది.
'అసుస్' నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు..!
తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్ఫోన్ 5', 'జెన్ఫోన్ 5 లైట్' స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది.