ఈ మద్య స్మార్ట్ ఫోన్స్ కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి.  దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ కార్బన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. తద్వారా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది.  ఆ మద్య పండగ సీజన్‌లో వినియోగదారులను మరింతగా ఆకట్టుకుని అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్ కొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

తాజాగా కార్బన్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9' ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.6,790 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.169 ప్లాన్‌ను 36 నెలల పాటు రీచార్జి చేసుకుంటే వారు రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు.


ఫీచర్లు :
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు
ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
5.2" హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 64జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
2900 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్


మరింత సమాచారం తెలుసుకోండి: