అద్భుతమైన పిక్చర్..క్లారిటీ కి పెద్ద పేట వేస్తూ వస్తున్న ఎల్ జీ కంపెనీ తాజాగా ఎక్స్2 స్మార్ట్ఫోన్ ని విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్జీ తన నూతన స్మార్ట్ఫోన్ ఎక్స్2 ను కొరియా మార్కెట్లో ఇవాళ విడుదల చేసింది. త్వరలో భారత్లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.12,170 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.
ఎల్జీ ఎక్స్2 ఫీచర్లు :
5 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్
4జీ ఎల్టీఈ
బ్లూటూత్ 4.2
2500 ఎంఏహెచ్ బ్యాటరీ.