దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌, అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌ పేర్లే చెప్పేవారు. కానీ ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసి, భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సరికొత్త లీడర్‌ దూసుకొచ్చింది. శాంసంగ్ కంపెనీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. భారత మార్కెట్‌లోకి గెలాక్సీ ఆన్ 8 (2018) పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేస్తున్నట్లు శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు. మొట్టమొదటిసారి వన్‌ప్లస్‌ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు  కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది.

OnePlus Top Gainer, Apple Biggest Loser In Indias Premium Smartphone Market - Sakshi

2018 రెండో క్వార్టర్‌లో 40 శాతం మార్కెట్‌ షేరుతో వన్‌ప్లస్‌ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 బలమైన అమ్మకాలు.. వన్‌ప్లస్‌ను టాప్‌ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వన్‌ప్లస్‌ 6 రికార్డు షిప్‌మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. నెల 6 నుండి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.


దీనిలో ప్రత్యేకంగా 'చాట్ ఓవర్ వీడియో' ఫీచర్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ ద్వారా చాటింగ్ చేసేటప్పుడు కూడా వీడియోను చూసే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ రంగులలో లభ్యం అయ్యే ఈ ఫోన్ ధర రూ.16,990గా నిర్ణయించారు.


గెలాక్సీ ఆన్ 8 (2018) ఫీచర్లు:

  • స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
  • 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • వెనక భాగంలో 16/5 మెగాపిక్సల్ గల రెండు కెమెరాలు  
  • ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3500ఎంఏహెచ్ బ్యాటరీ
  • 6" హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వార 256జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం

మరింత సమాచారం తెలుసుకోండి: