ఒప్పో, వివో మొదలగు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు పోటీపడి కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.  స్మార్ట్‌ఫోన్‌కు ఉండాల్సిన కెమెరాల సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది.   2 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.9,599 కాగా ఇక 3 జీబీ ర్యామ్/32 జీబీ ధర రూ.10,599గా ఉంది.


ఈ ఫోన్ కొనుగోలుపై పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొనుగోలు చేసిన 6 నెలల వరకు 1 టైమ్ స్క్రీన్ రిప్లేస్‌మెంట్, 100 రోజుల ఉచిత రిప్లేస్‌మెంట్ గ్యారంటీ, 1 నెల వారంటీ పొడిగింపు వంటి ప్రయోజనాలు పొందొచ్చు.రెడ్‌మి నోట్ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం10 వంటి ఫోన్లకు పోటీ ఇచ్చే అవకాశముంది.

ఫీచర్లు : 2 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ, 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ ,  2 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ



మరింత సమాచారం తెలుసుకోండి: