ఆ కడుపుని తీయుంచుకోవడానికి వాళ్ళ ఏంటి దగ్గరలోని ఒక స్నేహితుడి సహాయం తో కడుపుతీయుంచుకుంది. కడుపుతీయుంచుకోవడానికి సహాయపడిన స్నేహితుడే అదనుగా తీసుకొని వేధించడం మొదలు పెట్టాడు ఇలాగే కొన్ని రోజులు వాడు చెప్పినట్లు చేసి తిరగడం, సినిమాలకు షికార్లకు వెళ్లడం మొదలు పెట్టారు. అది చుసిన తల్లి రజిత సర్దిచెప్పడానికి జరిగిన ప్రయత్నం లో కూతురిని వారించింది ఏది మనుసులో పెట్టుకున్న కీర్తి ప్రియుడి సహాయంతో గొంతుకి చున్నీ చుట్టి చంపేసింది. అదే రూమ్ లో శవం తో పాటు ఇద్దరు మూడు రోజులు గడిపారు. తరువాత వాసనా వస్తుందన్న కారణం తో ఆమెను యాదాద్రి జిల్లా లోని తుమ్మలగూడెం రైల్వే ట్రాక్ పైన పడేసి వెళ్లిపోయారు. నాన్న శ్రీనివాస్రెడ్డి పని నిమిత్తం బయటికి వెళ్లి వచ్చి చూస్తే ఏంటికి తాళం ఉండడం తో భార్య రజిత కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం తో బంధువుల ఏంటికి వెళ్లి పడుకోవడం జరిగింది.
తండ్రి ఫోన్ చేసినప్పుడల్లా పొంతన లేని సమాదానాలు చెప్పడం తో తండ్రి కి అనుమానం తో తాగి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు పోలీస్ లు తాగాడు కదా అని రేపు రమ్మని పంపించారు. తరువాత కీర్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో మా అమ్మ కనబడటం లేదు అని మా నాన్న కి అమ్మకి గొడవ అయ్యేది అని చెప్పి తండ్రి పైన పిర్యాదు ఇచ్చింది.
అసలు విచారణ లో భాగంగా కీర్తిని పోలీస్ లు బెదిరించగా అసలు నిజం మేమె చంపమని ఒప్పుకుంది. కేసు నమోదు చేసి బాధితురాలిని రిమాండుకు పంపారు. తల్లి ని చంపిన కూతురిని చూసి కాలనీ వాసులు అందరు దిగ్బ్రాంతి కి లోనయ్యారు.