తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అందంగా కనిపించాలని, పదిమంది కళ్ళు మనవైపు మరల్చుకోవాలని ఆశపడుతుంటారు. అయితే, కొందరేమో అమ్మాయిలు అంటే పడదు చీడపురుగులు అన్నట్లు చేస్తారు.. గతంలో నాగ్ చెప్పిన డైలాగు చాలా అంన్డి ఫాలౌ అవుతారు. మన దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి వాటినే కొందరు మహిళలు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. 


అందరి కంటే తామే ఎక్కువ అని భావిస్తారు. ఇలాంటి ఆడవారిని పురుషులు ప్రాధాన్యత రీత్యా ఇష్టపడరు. ఎందుకంటే వీరు ఏది చెబితే జరగాలని, వారు మాటే శాసనం అని, వారి చెప్పిందే వేదం అనేలా ప్రవర్తిస్తుంటారు. ఇది ఒక రకమైన పితృస్వామ్య భావన అయినప్పటికీ, పితృస్వామ్యేతర ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అలాగే మహిళల ఆవేశం మరియు కోపం వల్ల పురుషులు వారిని ద్వేషిస్తారు.

మరో విషయమేంటంటే కొంతమంది మగవాళ్ళను లెక్కచేయకుండా మొండిగా చేస్తుంటారు అలాంటి వారంటే మగవారికి ఆశకు ఇష్టంలేదట. కానీ మహిళలు మాత్రం తమ కంటే పురుషులు తక్కువగా ఉండాలని వారు కోరుకుంటారు.కొంత మంది మహిళలు నోరు తెరిస్తే చాలు పిల్లలు లేదా సంతాన ఉత్పత్తి గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి వారిని పురుషులు అస్సలు ఇష్టపడరు. భార్యా భర్తలుగా ఉండే వారికి ఇది రోజువారీ సంఘటన. సాధారణంగా భర్తలు అనే వారు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటారు. కానీ మహిళలు నోరు మూయకుండా మాట్లాడుతూనే ఉంటారు. 


బయట నుండో ఏమనుకుంటున్నారో అని కూడా ఆలోచించకుండా వారు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. దీని వల్ల కొందరు పురుషులు పారిపోతున్నారు.చాలా మంది మహిళలు తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి మహిళలు పురుషులను ఎప్పుడూ గౌరవించరు. మహిళలు తమ ఆత్మగౌరవం గురించి మాట్లాడటం ద్వారా సంతోషించవచ్చు. కానీ కొంతమంది పురుషులు కఠినంగా ఉంటారు. అధిక ఖర్చు చేసేవారన్న మగవాళ్ళు ఇష్టపడరు.. సో ఆడవాళ్ళూ జాగ్రత్త సుమీ..  చేజారిపోతుంతా అని ఈరో అన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: