మగ, ఆడ మధ్య ఉన్న సంబంధం అంటే అది ఆకర్షణతో కూడిన ఒక అట్రాక్షన్..రెండు విజాతి ధృవాలు ఆకర్షిస్తుంది. అన్న మాట ఎంత నిజమో ఆడదానికి అందానికి మగాడు దాసోహం అవ్వడం కూడా అంతే నిజం.. ఎంత మగాడైనా కూడా ఒక్క ఆడదాని ఒర చూపుకు తల ఒగ్గల్సిందే.. అందుకే శృంగార కార్యకలాపాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్నాయి.. 

 

ఈ కాలంలో యువత ఎలా ఉన్నారంటే.. పెళ్లికి ముందే టిఫిన్స్ గట్రా కానిస్తో ఉంటారు.. అందుకే యువతా మాత్రం మాములోల్లు కాదని అంటుంటారు.. అందుకే ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు..ఎన్నో ఆశలతో, కోరికలతో పెళ్లిచేసుకున్న నవ వధువుకు షాక్ ఎదురైంది. ఎన్నాళ్లో వేచిన శోభనం రాత్రి తన భర్తతో కలిసి కోరికను తీర్చుకోవాలనుకున్న యువతి ఆశలు శృంగభంగం అయ్యాయి. దీంతో కలత చెందిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే...ముర్షిదా బాద్ కు చెందిన రేచల్ (పేరు మార్పు) గత వారం అదే పట్టణానికి చెందిన సమీర్(పేరు మార్పు)తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. భారీగా కట్నకానుకలు సైతం సమర్పించారు. 

 

ఇకపోతే  పెళ్లయిన అత్తారింట్లోకి అడుగుపెట్టిన రేచల్‌ శోభనం గురించి ఎన్నో కలల కన్నదట. అన్ని అనుకున్నట్లుగానే  శోభనం రాత్రి తన భర్తతో కలసి పడకసుఖం కోసం సిద్ధమైంది. ఇంతలో సమీర్ శోభనం గదిలో పాలు తాగి మంచెమెక్కి గుర్రు పెట్టి నిద్రపోయాడు. దీంతో షాక్ తిన్న రేచల్, అతడిని లేపి శోభనం రాత్రి కోరికలు తీర్చుకుందామని ప్రోత్సహించింది. కానీ, ఇంతలో సమీర్ ఇవేవి తనకు పట్టనట్లు వ్యవహరించాడు. అంతేకాదు తనలో ఎలాంటి ఫీలింగ్  అయితే తొలి రాత్రి బిడియంతో సమీర్ అలా వ్యవహరించాడని మొదట రేచల్ అనుకుంది. 

 

అలా  ఒక్కరాత్రే కాదు మూడు రాత్రులు అలాగే గడిచిపోయాయి. దీంతో రేచల్ తనకు అన్యాయం జరిగిందని భావించింది. వెంటనే తన పుట్టింటి వారికి ఫోన్ చేసి పిలిపించగా, అంతా కలిసి అత్తింటి వారిని నిలదీశారు. అయితే అత్తింటి వారు, తమ కుమారుడిలో ఏలోపం లేదని, రేచల్ కావాలనే అలా చేసిందని ఆమెపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులపై దాడికి సిద్దమవ్వగా, దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: