బెంగుళూరులోని ఓ యువకుడు ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. తన కామా కోరికలను తీర్చుకుంటూ వస్తున్నాడు.. అంటే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారట. అలాంటి టైమ్ లో చాలా సార్లు ఆమెకు కాల్ చేశాడట.కానీ అతను ఫోన్ ఎంగేజ్ వస్తుందని అనుమానం ఆమె మెయిన్ పార్టీలో యాసిడ్ పోశాడు.. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందంట..

 

వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో నివాసం ఉంటున్న మంజునాథ్ అనే వ్యక్తి హణసికట్టి ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ (46)తో కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. ప్రతినిత్యం శిగ్గాంవి ప్రాంతం నుంచి హణసికట్టి ప్రాంతానికి వెలుతున్న మంజునాథ్ ఆమెతో రాసలీలలు సాగిస్తున్నాడు..

 

కానీ కొంతకాలంగా ఆమెకు ఫోన్ చేస్తే సరైన సమాధానం లేకపోవడంతో..అనుమానం మరింత పెరిగిపోయింది. ఈ విషయంలో మంజునాథ్ ఆమెతో గొడవ పడటం మొదలు పెట్టాడు. నువ్వు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావ్ ? గంటలు గంటలు ఎందుకు ఎంగేజ్ వస్తోంది ? నువ్వు ఎవరితో తిరుగుతున్నావ్ అంటూ గొడవ పడుతున్నాడు. చివరికి ఓ రోజు పిలిచి కోరికలు తీర్చుకొని అనుకున్నదే చేశాడు.. 

 

 

ఇంతకీ ఏం చేశాడంటే.. నీతో మాట్లాడాలని ఆంటీని మంజునాథ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. తరువాత నువ్వు ఎవెవరితో తిరుగుతున్నావ్ ? చెప్పూ అంటు గొడవ పెట్టుకున్నాడు. నేను ఎవ్వరితో తిరగడం లేదని, నువ్వే నాకు సర్వస్వం అని ఆమె మంజునాథ్ కు నచ్చచెప్పింది.ఆమెతో రాసలీలలు సాగించాడు. తరువాత బెడ్ పక్కన ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని ఆమె మర్మాంగంలో పోశాడు. తరువాత కోపం తట్టుకోలేక ఆమె కాలి మీద, శరీరం మీద యాసిడ్ పోయ్యడంతో మంటలు తట్టుకోలేక ఆమె ఆర్తనాదాలు చేసింది... చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.. పరిస్థితి విషమం అని వైద్యులు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: