పెళ్ళయితే వచ్చిన భర్త దైవం గా భావించి అతనికి, తన అత్త వారింటికి సరిగ్గా చూసుకోవాలని అందరూ అంటారు. కానీ ఇక్కడ కొంచం విచిత్రంగా జరిగింది.      బుద్దులు నేర్పాల్సిన కన్న తల్లీ అడ్డదారులు తొక్కితే బిడ్డలు బుద్దులు ఎలా నేర్చుకుంటారు..అలాంటిది ఇద్దరు బిడ్డల తల్లి అయ్యి ఉండి ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ అడ్డంగా దొరికినకూడా కూడా బుకాయించింది..చివరికి

 

ఓ వివాహిత. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఫోన్‌లో తరుచూ చాటింగ్‌, గంటల తరబడి సంభాషణలు జరిపేది. అప్పుడప్పుడు అతన్ని కలుస్తుండేది. ఆ క్రమంలో కొన్నిసార్లు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లేది. పిల్లలను కాస్త దూరంలో కూర్చోబెట్టి.. వెళ్లి ప్రియుడితో ముచ్చటించేది. ఆ సమయంలో ప్రియుడికి ముద్దులు,కౌగిలింతలు ఇచ్చేది. ఇటీవల ఈ విషయాన్ని పిల్లలు వారి తండ్రితో చెప్పారు. దీంతో విడాకుల కోసం సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఇటీవల కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది.

 

భార్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోన్న విషయం రంగస్వామికి దృష్టికి వచ్చింది. దీనితో అతను భార్య ప్రవర్తనపై నిఘా వేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా రూప, ముత్తురాజులను పట్టుకున్నాడు. వారి వ్యవహారంపై మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూప, ముత్తురాజులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమ అక్రమ సంబంధం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లడంతో రూప, ముత్తురాజు ఆగ్రహానికి గురయ్యారు.

 

అలా పిల్లలతో వేరైనా ఆమె ప్రియుడితో సరదాలు సాగించేదీ..ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయాన్ని అంగీకరించింది. ముత్తురాజుతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకొంది. దీనితో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వారిద్దరి మండ్య న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు... మొత్తానికి ప్రియుడితో జైల్లో శ్రమిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: