చట్టాలు మారినా, దిశ లాంటి అమ్మాయిలు ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. అయిన కూడా కామాంధుల కామ దాహం మాత్రం తీరలేదు . అమ్మాయిల మీద ఆగాయిత్యలు జరుగుతూనే ఉన్నాయి... ఒక అమ్మాయిని ఒంటరిగా ఉండటం చూసిన ఎవరైనా కూడా ఎంత ఫ్రెండ్ అయిన కూడా వదలట్లేదు అంటేనమ్మండి..


ఈ సమాజం రాను రాను సినిమాల్లో క్రైమ్ లు అంటే ఇది అన్నట్లు, ఆడవాళ్ళు అంటే వీళ్ళే అని చూపించే రోజులు వస్తాయని అందరూ అంటున్నారు.. అదే విధంగా ఇప్పుడు జరుగుతుంది కూడా .. పెళ్లి కానీ అమ్మాయిలు అయితే ఎది అనుకోవచ్చు కానీ పెళ్ళైన ఆడవాళ్ళను కూడా ఈ కామాంధులు వదలట్లేదు..  చిన్నపిల్లలను ఆడవాళ్ళను ఇప్పుడు పెల్లైనవాల్లాను కూడా వదలట్లేదు. 

 

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..అది కూడా పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాడు.. అయితే మొదట్లో అందరి భర్తల్లాగే ఇతను కూడా బాగానే ప్రేమను ఒలకబోసే కట్టుకథలను అల్లుతూ వచ్చాడు.. ప్రేమించిన ప్రేమ డబ్బుదగ్గర మొగ్గు చూపింది.. కట్నం తీసుకు రావాలని నానా రకాలుగా హింసలు పెడుతూ వచ్చాడు...చివరికి ఆమె మాట వినక పోవడంతో తన స్నేహితులను పిలిపించి సామూహిక అత్యాచారం చేయించాడు..


కట్నం కావాలని ఎంత చేసిన ఆమె తీసుకురాక పోవడంతో  ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్న అతను ఒక రోజు కావాలనే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి అత్యాచారనమ్ చేయించి అక్కడే వదిలేసాడు. సృహ కోల్పోయిన ఆమె తర్వాత తేరుకొని జరిగిన విషయాన్నీ పోలీసులకు చెప్పింది. తన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు దేహశుద్దీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: