పక్కంటి పుల్లకూరకు రుచి ఎక్కువ అన్నది కేవలం తిండికో లేదా వస్తువులకో ఉండేది.. కానీ ఈ మధ్య కాలంలో దాన్ని పూర్తిగా మనుషులు తమ స్వార్థానికి వాడేసుకుంటున్నారు. మన ఇంట్లో వ్యక్తితో సంబంధం కన్నా పక్కంటి వ్యక్తితో మంచి సుఖం పొందవచ్చు. పాత చింతకాయపచ్చడిని ఎన్ని రోజులు తినాలా అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కామ పిచాశి అయినా ఓ మహిళా తమ కామ కోరికలకు బిడ్డను ఎరగా వేసింది. 

 


చిన్న పిల్ల అన్న సంగతి కూడా మర్చిపోయి మరి తన క్రమ క్రీడలను సాగిస్తూ వస్తుంది. బెడ్ రూమ్ లో ప్రియుడున్నాడు. బయట బిడ్డ ఉంది కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మహిళా చిన్న బిడ్డ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా వ్యవహరించింది. బెడ్ రూంలో మద్యం మత్తులో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న తల్లికి ఆకలితో ఉన్న బిడ్డ ఏడుపులు, అరుపులు రుచించలేదు, కన్నబిడ్డ మీద విరుచుకుపడిన తల్లి చివరికి చిన్నారికి బ్రాంది తాగించి చంపేయ్యడానికి ప్రయత్నించింది.

 

బెడ్ రూంలో నుంచి బయటకు వచ్చిన నందిని కుమార్తె నయనశ్రీ మీద విరుచుకుపడింది. మద్యం మత్తులో బిడ్డను చితకబాదింది. దెబ్బలు తట్టుకోలేని నయనశ్రీ మరింతగా కేకలు వేసింది. మద్యం మత్తులో ఉన్న నందిని పక్కన ఉన్న బ్రాంది బాటిల్ తీసుకుని కుమార్తె నయనశ్రీకి తాగించి కేకలు వెయ్యకుండా చెయ్యాలని ప్రయత్నించింది. కసాయి తల్లిగా వ్యవహరించింది. 

 

బిడ్డ ఆర్తనాదాలు చెయ్యడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి చూడగా తల్లి పైచాచికం బయటపడింది. కామంతో రగిలిపోతున్న తల్లికి దేహశుద్ది చేసిన స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించారు.విచారిస్తున్న పోలీసులకు వింతలు బయటకు వచ్చాయి. మద్యం తాగడం అలవాటు ఉన్న ఆమెకు ఏకంగా ముగ్గురితో సుఖ భోగాలు సాగిస్తుండేదట. విషయం తెలుసుకున్న భర్త చితక బాది వదిలేసాడు. ప్రస్తుతం కామ తల్లి జైల్లో ఊసలు లెక్కబెడుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: