మహిళలు అంటే ఒకప్పుడు సాత్వికమైన మనసు , సున్నిత మైన అని పెద్దలు అన్నారు. అయితే మొగుడికి అన్నీ సేవలు చేసే మహిళ మొగుడి తప్పు చేస్తే చమడాలు కూడా తీస్తుందని అర్థమవుతుంది.. అందుకే ఓపికలో ఆడవాళ్ళు భూదేవిలనీ కోపంలో పరాశక్తులుగా మారథారాన్న విషయం తెలిసిందే.. భర్త పాడుపనులు చేస్తే ఓ మహిళ ఎం చేసిందో ..

 

 

తన భర్త కామంతో రగిలిపోతున్నాడని, కసితో అతని కన్ను అమ్మాయిలు, ఆంటీల మీదపడి వారు సర్వనాశనం అవుతున్నారని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. టిక్ టాక్ పేరుతో మహిళలు, యువతులకు వల వేస్తున్న తన భర్త వారిని వివాహం చేసుకుని కామం తీర్చుకుని వారిని గాలికి వదిలేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. ఇంతకు ముందే తాను, పోలీసులు వార్నింగ్ ఇచ్చినా ఎలాంటి మార్పు లేని భర్త మీద భార్య పోరాటం చేస్తోంది.

 

 

రాజశేఖరన్ కొంత కాలం నుంచి అమ్మాయిలు, ఆంటీల మీద కన్ను వేశాడు. ఎలాగైనా వారిని అనుభవించాలని కామంతో రగిలిపోతున్నాడు. గత మూడేళ్లుగా భార్య సుకన్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎక్కువ కట్నం తీసుకురావాలని, లేదంటే నిన్ను, నీ కుమార్తెను వదిలేస్తానని సుకన్యను టార్చర్ పెడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

 

ఇకపోతే ఈ మధ్య యూత్ ను బాగా బానిసలుగా మారిన టిక్ టాక్ లో మంచి వీడియోలు వస్తున్నీ..అయితే వీటి ద్వారా చాలా మంది సెలెబ్రెటీలు గా ప్రవర్తిస్తుంటారు.. అయితే టిక్ టాక్ పేరుతో అందమైన అమ్మాయిలు, ఆంటీలు, మహిళలను రాజశేఖరన్ పరిచయం చేసుకుంటున్నాడు. వారితో కలిసి ఆడిపాడుతున్న తన భర్త వారితో శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని సుకన్య పసిగట్టింది. తనతో సంసారం చెయ్యకుండా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని సుకన్యకు తెలిసింది... మరి తనకు ఇలాంటి వాడికి మధ్య ఎందుకొచ్చారు అనేది ఇక్కడ ఎందుకు ఇలా మారదంటే ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయి చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: