ఈ మధ్య కాలం లో ప్రేమ ఎదో పిచ్చి ఎదో మరి చెప్పాలంటే కామం ఎదో కూడా ఎవరి కీ అర్థం కావడం లేదు.. వావి వరుసలు పూర్తిగా మర్చిపోయి మరి రెచ్చిపోతున్నారు. సినిమాలను మించి కాదు కాదు కుక్కలకు మించి మరొక్కరితో సంబంధాన్ని పెట్టుకొని ఉన్న వాళ్ళతో అయినా వాళ్ళతో కూడా దూరంగా ఉన్నారు. అలా కుటుంబ విలువలు పూర్తిగా తగ్గిపోయాయి. 

 

ప్రజల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ కీచకుడి గా మారాడు. పెళ్లయి పిల్లలుండి కూడా ఓ మైనర్‌ బాలిక పై కన్నేశాడు. ఆమెను మాయ మాటల తో లొంగదీసుకుని కుటుంబాన్ని వదిలేసి పరారయ్యాడు. భర్త నిర్వాకం తో డాక్టర్ భార్య లబోదిబోమంటోంది. వివరాల్లోకి వెళితే.. బీహార్లో ఈ సంఘఠన చోటుచేసుకుంది. పాలు పోయడానికి వచ్చిన చిన్న పిల్లను తన కామ కోరికలు తీర్చుకోవడానికి బాలి పశువును చేసాడు. పెళ్లైందన్న సంగతి కూడా మర్చిపోయి మరి వ్యవహరించారు ఆ వైద్యుడు. దానితో రెచ్చిపోయిన భార్య తిరగబడింది. 


బాలికపై కన్నేసిన బిజేంద్ర ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమెకు కావాల్సిన వస్తువులు కొనిపెడుతూ శారీరక వాంఛలు తీర్చుకునేవాడు. శుక్రవారం బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. అదే సమయంలో ధనుంజయ్ కూడా కనిపించడం లేదని అతడి భార్య చుట్టుపక్కల వాళ్లకు చెప్పింది. 


రంగంలోకి దిగిన పోలీసులు కేసును నమోదు చేసుకొని క్షున్నంగా దర్యాప్తును ప్రారంభించారు. షాకిచ్చే నిజం తెలిసింది. ధనుంజయ్ బాలికను వంచించి తీసుకుపోయినట్లు తేలింది. దీంతో ఆ కీచకుడిని ఎలాగైనా పట్టుకోవాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన జీవితాన్ని నాశనం భర్తపై కఠినచర్యలు తీసుకోవాలని డాక్టర్ భార్య కూడా పోలీసులకు సూచిస్తూ కంపింట్ చేసింది. ఏంటో ఈ సమాజం అంటూ సదరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: