దిశ కేసు పూర్తిగా మరువలేదు... ఆమెను చంపిన మృగాళ్ల ఎన్ కౌంటర్ రక్తపు మరకలను ఎక్కడా ఆరలేదు... కానీ వరుస అగాయిత్యలు, మహిళలపై హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కానీ ప్రభుత్వం పోలీసులు జాప్యంగానే వ్యవహరిస్తున్నారు.. అందుకే.. ఇటువంటి లైంగిక దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి..రోజు ఉదయం లేవగానే ఇవే వార్తలు వినపడుతో వస్తున్నాయి.. 

 

వివరాల్లోకి  వెళితే..ఓ మహిళ మరో మహిళలతో కలిసి తన తమ్ముడితో కలిసి ఉండేది.. ఆమె బ్రతువు తెరువు కోసం ఓ కంపెనీలో రోజువారీ ఉద్యోగిగా పనిచేస్తూ వస్తుంది..నిర్భయ ఘటన తరహాలో మరో దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం చేసి.. ఐరన్ రాడ్‌తో హింసించిన అత్యంత క్రూరమైన ఘటన జరిగింది. ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న యువతి(19)పై కన్నేసిన సూపర్ వైజర్ అదను చూసి ఆమెను రేప్ చేశాడు. అత్యంత దారుణంగా మర్మాంగంలో ఇనుప రాడ్డు పెట్టి వికృత చేష్టలకు పాల్పడ్డాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ఈమె పనిచేస్తున్న ఆ మహిళ పై తన సూపర్ వైజర్ కన్నేశాడు..యువతి సోదరుడు సహా మరో మహిళ ఊరికి వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా భావించి సూపర్‌వైజర్ యోగిలాల్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నోట్లోగుడ్డలు కుక్కి అత్యంత పాశవికంగా పశువాంఛ తీర్చుకున్నాడు...అయిన పశువు కోరిక అని తీర్చుకోవడానికి సిద్దపడేవాడు. 

 

 

కోరిక. తీర్చుకున్నాడు.. కానీ ఆమెను అంతటితో వదలక చేయాల్సిన పనులన్నీ చేశాడు...అయిన అతని దాహం తీరలేదు...ఆమె మర్మాంగాల్లో ఐరన్ రాడ్డు జొప్పింది వికృతానందం పొందాడు. ఈ మేరకు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఓ వైపు నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి ఖరారైనప్పటికీ.. కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి....ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన ఆడపిల్లల పై జరుగుతుండటం తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: