కామంతో కొట్టు మిట్టాడుతున్న ఓ మహిళా భర్త తో తృప్తి చెందలేదట.. దానితో మరో మగాడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ జల్సా చేస్తుందట సుఖ రాణి.. అలా భర్త బయటకు వెళ్ళగానే మరో మగాడిని ఇంటికి రప్పిచుకొని తబిడి దిబిడే కార్యకలాపాలు చేస్తూ వచ్చింది. చివరికి స్థానికులకు దొరికింది. అయితే పట్టుకున్న వారిద్దరికీ ముక్కులు కోశారట. 


వివరాల్లోకి వెళితే.. ఫైజాబాద్ జిల్లా పత్రాంగ పోలీసు స్టేషన్ పరిధి లో గల కంద్ పిప్రా లో వివాహిత తన ఫ్యామిలీ తో ఉంటోంది. అయితే భర్త ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. ఆమె ఒక్కరే ఉండటంతో అడ్డూ అదుపు లేకుండా పోయింది. దాంతో గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తీరు మార్చుకోవాలని వారిద్దరికీ పెద్దలు సూచించినా వినిపించుకోలేదు.వివాహిత ఇంటికొచ్చిన సమయంలో అదనుచూసి పట్టుకున్నారు. వారిద్దరికీ దేహశుద్ది చేశారు. అంతటితో ఆగకుండా వారి ముక్కులను కూడా కోశారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు చేయకుండా ఇలా చేశామని పెద్దలు చెప్తున్నారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి పోలీసులు వచ్చారు. ముక్కులు కోయడంతో దీంతో రక్తస్రావమైంది.

 

అయితే, వీరిద్దరిని ఎలాగై నా పట్టుకొని బుద్ది చెప్పాలని అనుకున్న చుట్టుపక్కల వాళ్ళు మొత్తానికి సాధించారు. సమయం చూసి ఇద్దరిని దొరకబట్టారు. వారిని కొట్టడమే గాక మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దని చెబుతూ ముక్కులు కోసి తగిన గుణపాఠం చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.

 

వివాహిత యువకుడు.. హిందూ,ముస్లింలు కావడం విశేషం. వారిద్దరి నీ పట్టుకొని ముక్కు కోయడంతో గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందోన ని పోలీసు బలగాల ను మొహరించారు. వివాహిత మామ, ఇతరులు దాడి చేసినట్టు గుర్తించామని చెప్పారు.దాంతో పొలిసు బలగాలను మోహరించారు. వారిద్దరిని ఆసుపత్రిలో చేర్పించి వైడీలు చికిత్స ను అందిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: