చట్టాలు మారిన తర్వాత కూడా శిక్షలు ఎక్కడ కనిపించలేదు.. రోజుకో వార్త వెలుగులోకి వస్తుంది.. ఈ సందర్భంగా ఓ చిన్నారిపై కామంతో కొట్టుకున్న ఓ టీచర్ ఆచిన్నరిపై అతి కిరాతకంగా ప్రవర్తించాడు..సినిమాను మించిన రేంజులో చిన్నపిల్లలకు ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవతించాడు...అది ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది..

 

స్కూల్ టీచర్ కీచకుడిగా మారాడు. తన మనవరాలి వయసున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక వేధింపులను మౌనంగా భరించింది. వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పడంతో టీచర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది.

 

ఆరో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్ ఉదంతం వెలుగుచూసింది. కోయంబత్తూరు జిల్లా కాట్టంబట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నటరాజన్(50) విద్యార్థినులను లైంగికం వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆరో తరగతి విద్యార్థినిని అసభ్యకరంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడేవాడు... దానితో అతని ఆగడాలు ఎక్కువ కావడంతో చేసేదేమీ లేకుండా పోలీసులను ఆశ్రయించింది..

 

ఎంత హింసిస్తున్న కూడా ఎవరికీ చెప్పకూడదు అంటూ అనడంతో పాప తండ్రికి చెప్పింది..షాక్ అయిన తండ్రి పోలీసులను పిర్యాదు చేశారు .బుద్దులు చెప్పాల్సిన ప్రబుద్ధుడు ఇలా చేయడం తో దేహానికి మసాజ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు..అందుకే కామాంతో కోటుకూడదని అంటున్నారు..వావి వరుసలు తప్పి ఇలా పనికి మాలిన పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: