అమ్మ అంటే కనిపించే దైవం అని అంటారు..అందుకే అమ్మను ప్రతి ఒక్కరూ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారు.. ఇకపోతే అమ్మ తన రక్త మాంశాలన ధారపోసి తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్దవాళ్ళు గా తీర్చి దిద్ది పెద్దయ్యాక ఓ అయ్య చేతిలోనూ లేక అమ్మ చేతిలో నో పెడితే వాళ్ళు మాత్రం అమ్మను అనాథను చేస్తున్నారు బ్రతికుండగానే చంపేస్తున్నారు.. ఇకపోతే వేరే వాళ్ళ కోపం అమ్మ మీద చూపిస్తున్నారు.. 

 

 

ఓ కొడుకు అత్త ఆస్తిని ఇవ్వలేదని అమ్మను చంపింది..వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్‌ పంచాయతీ రామదాసుపేటలో నివాసం ఉండే రామకృష్ణ… రోజువారీ కూలీగా చికెన్ షాపులో పని చేస్తున్నాడు.అతడి తల్లి అనసూయమ్మకు పలాసలో మూడు ఇళ్ళు ఉన్నాయి. అయితే అవి అతని అత్తగారి ఆధీనంలో ఉన్నాయి. ఇళ్ళను తనకు ఇవ్వాలని అత్తగారితో అతను ఎప్పుడు గొడవ పడుతూ ఉండే వాడు. 

 

 

దీనికి అతని తల్లి కూడా మద్దతు పలుకుతూ వచ్చేది. ఈ విషమై తల్లీ కొడుకుల మధ్య పలు మార్లు వాగ్వాదం కూడా జరిగింది. అయిఆ సరే అతని తల్లి మాత్రం అంగీకరించలేదు.ఇక ఈ విషయం పై విసిగిపోయిన అతను క్రూర మృగంగా మారాడు..ఈ విషమై తల్లీ కొడుకుల మధ్య పలు మార్లు వాగ్వాదం కూడా జరిగింది. అయిఆ సరే అతని తల్లి మాత్రం అంగీకరించలేదుబుధవారం కూడా ఇదే విధంగా అతని తల్లిని ఆస్తి కావాలని అడిగాడు. అయినా సరే ఆమె అంగీకరించలేదు.

 

 

అతను కోపొద్రోహుడై అమ్మను మంచానికి ఉన్న కొడుతూ గట్టిగా తలపై కొట్టాడు దానితో ఆమె అక్కడిక్కడికే ప్రాణాలను విడిచింది..దానితో అతను అక్కడి నుండి ఉడాయించాడు..విషయం తెలుసుకున్న  గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.. దానితో అక్కడకు వచ్చిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.అతను పరారీలో ఉన్నారు విచారణ చేపడుతున్న పోలీసులు అతన్ని పట్టుకొనే పనిలో ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: