తయారీ చేసే విధానము: ఒక పాన్లో తగినంత నూనె పోసి వేడి వేడి చేసుకోవాలి. కాగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు తగినంత కారం వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు పనీర్ ముక్కలు కూడా వేసి కలిపి చిన్న మంట మీద పనీర్ మెత్తంబడే దాక ఉడికించాలి. తరువాత తగినంత కారం, ధనియాల పొడదివేసి ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆఖురున గరం మసాల పొడి చల్లి కలిపి దించేయాలి. పనీర్ కర్రీ తయార్ అయినట్లే.