గత కొద్ది రోజులుగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన అనేక 'ఆకర్షణీయ' కంపెనీల కౌంటర్లలో కొనుగోలుదార్లు కరువవుతున్నారు. ప్రధాన షేర్లకే దిక్కు లేకుండా
దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమైనాయి. కానీ వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ నష్టాలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు
భారత్లో అతి తక్కువ చౌక ధర కలిగిన స్మార్ట్ టీవీని ఢిల్లీకి చెందిన సామీ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మద్య తరగతి కుటుంబీకుల బడ్జెట్ కి అందుబాటులో ఈ స్మార్ట్ టీవి తీసుకు వస్తున్నట్లు కంపెనీ వారు ప్రకటించారు. ఈ టీవీని పేదల కోసమే రూపొందించినట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. చైనా ఆర్థిక వృద్ది రేటు మరింత మందగించ నుందన్న అంచనాలు ఆసియా మార్కెట్లను బలహీపర్చాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ ఒకదశలో 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
అమెరికాలోని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకనమిస్ట్ పదవిని తొలిసారి ఓ మహిళ అలంకరించారు. భారత్ లోని తమిళనాడుకు చెందిన గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్ లో చీఫ్ ఎకనమిస్ట్ పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో గీత ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ గా
ప్రపంచంలో రోజు రోజుకీ టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, టెలివిజన్ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ మద్య స్మార్ట్ టీవిలు ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. టెక్నాలజీలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్న ఎల్ జీ సంస్థ మరో అద్భుతాన్ని
స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా అయిదవ సెషన్లో లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభాల జోరు సాగించిన సూచీలు మధ్యలో కొంత తడబడినా చివరకు స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్ 307 పాయింట్లు ఎగిసి 36,270వద్ద, నిప్టీ 83 పాయింట్లు
ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా విదేశాల నుంచి భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ పరిశ్రమలపై
నేడు దేశీయ స్టాక్మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభించాయి. అమెరికా, యూరోపియన్ మార్కెట్ల పాజిటివ్ ధోరణితో కీలక సూచీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా ముగిశాయి. ఆరంభంనుంచి పాజిటివ్గా ఉన్న మార్కెట్లలో మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు మరింత
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమైనాయి. అనంతరం లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల అండతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 551 పాయింట్ల లాభంతో 34,442కు పెరిగింది. నిఫ్టీ 188 పాయింట్లు
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపధ్యంలో దేశ ప్రజలు పాకిస్తాన్ పై తమ నిరసనను అదేవిధంగా తమ కోపాన్ని ఇప్పటికీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ ఆగ్రహం ఘాటైన వ్యాఖ్యల రూపంలో కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు వెళ్లిపోయి వైసిపి లో చేరడంపై ఆ పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ "పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలి" అని ప్రజలకు సూచించారు. పదవులు రావనే భయం తోనే కొంత మంది పార్టీలు మారుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేవారికే టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు.
టారిజం పలు రకాలు.. హిస్టారికల్ టూరిజం.. వెదర్ టూరిజం.. హెల్త్ టూరిజం.. కేసినో టూరిజం.. ఇలా ఎన్నో రకాలు.. మనం వెళ్లే కారణాన్ని బట్టి టూరిజం ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనే మాట విన్నారా. బహుశా విని ఉండరు. నిజంగా ఇలాంటిది ఉంటుందా అని కూడా అనిపిస్తుంది. అవును నిజమే.. ప్రెగ్నెన్సీ టూరిజం అంటే.. ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ గర్భం దాల్చి మళ్లీ సొంత ప్రాంతానికి రావడం. ప్రత్యేకించి గర్భం దాల్చడం కోసం అక్కడికి వెళ్లడం ఎందుకంటారా. గర్భం దాల్చేదే ఆ ప్రాంతానికి చెందిన పురుషులతో.. ఇదే ఇక్కడి హైలెట్ పాయ
ఈ వార్త వింటుంటే కాస్త ఆశ్చర్యం అనిపించినా..సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం
చూడబోతే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అలాగే ఉన్నాయి. చాలా జిల్లాల్లో గ్రూపు తగాదాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఐదు జిల్లాల్లో మాత్రం నేతల మధ్య వివాదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఐదు జిల్లాల్లో మూడు జిల్లాలు రాయలసీమలోను రెండు ఉత్తరాంధ్ర జిల్లాలోను ఉన్నాయి. ఎన్నికలు సమీపదూరంలోకి వచ్చేసినా వివాదాలు పరిష్కారం కాకపోగా మరింత పెరుగుతుండటమే విచిత్రంగా ఉంది.
జగ్గంపేటలో ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రు ఉన్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏ ఉండగా తన భార్యకు చంద్రబాబు టికెట్ ఇస్తారని తోట ఎలా అనుకున్నారో అర్ధం కావటం లేదు. జగ్గంపేట అసెంబ్లీలో పోటీకి తన భార్యకు చంద్రబాబు అవకాశం ఇవ్వరన్న విషయం తోటకు బాగా తెలుసు. అదే కారణంతో టిడిపికి రాజీనామా చేయాలని తోట అనుకున్నారా ?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి కూటమిగా ఉన్న మూడు పార్టీలను చీల్చిన జగన్ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే విధంగా రాజకీయాలను చేస్తూ ఇటు రాష్ట్ర సర్వేలో లోనూ అటు జాతీయ సర్వేలో లో తన ఊపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది ప్రజాప్రతినిధులు వైసిపి పార్టీ కండువా కప్పుకున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నాయకురాలు, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి క
భారత్ లాంటి దేశాల్లో అధికారుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో నాయకులు ప్రజల నుంచి వచ్చినా వారుండేది అచ్చంగా అయిదేళ్ళు మాత్రమే. అయితే అధికారులు మాత్రం దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటారు. అంటే సగటున వారు ఏడు సార్వత్రిక ఎన్నికలు చూస్తారు. ఓ విధంగా రాజకీయం అంతా వారి దగ్గరే ఉంటుందంటి నమ్మాలి మరి.
కానీ ఇపుడు చంద్రబాబేం చేస్తున్నారు ? ప్రతీరోజు నేతలతో మాట్లాడేటపుడు, మీడియా సమావేశాలు పెట్టి, టెలికాన్ఫరెన్సుల్లోను జగన్ ను తిట్టని రోజుందా ? పైగా టిడిపి ఎంఎల్ఏలు, ఎంపిలు వెళ్ళిపోతున్నందుకు జగన్ తో పాటు మోడి, కెసియార్ కూడా కుట్రదారులుగా ముద్రేసి వాళ్ళని కూడా తిడుతున్నారు.
జవహర్ లాల్ నెహౄకు షేక్ అబ్దుల్లా కుటుంబముతో ఉన్న వ్యక్తిగత సహవాసం, మొహమాటం, స్నేహం, దేశభద్రత పై అవగాహన లేమి-కొందరు స్వార్ధపరుల, పెత్తందార్ల స్వప్రయోజనాల కోసం దేశ అత్యంత రక్షణావశ్యకమైన కాశ్మీర్ లోయని కష్టాల్లోకి నెట్టేసి దేశ భవిష్యత్ నే ఫణంగా పెట్టి ఈ దుస్థితికి కారణం చేశాడు మన ఆత్మీయ జవహర్ లాల్ నెహౄ నాయకత్వం.
నారా లోకేష్ ఏం మాట్లాడిన కామెడీ అయిపోతుంది . అయితే కనీసం లోకేష్ అయినా మాట మాట్లాడేముందు గ్రహించాలి కదా నేను మాట్లాడే మాట చివరికి నవ్వుల పాలౌతుందని కానీ అలా గ్రహిస్తే లోకేష్ ఎందుకు అవుతాడు. తాజాగా లోకేష్ ఏకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మొత్తంగా మొత్తం 175 స్థానాల్లోనూ విజయం సాధింస్తామని లోకేశ్ చెప్పడం ఇప్పుడు కాస్తంత ఎబ్బెట్టుగానే అనిపించక మానదు.
ఎన్నికల ముందు టీడీపీ పార్టీ నుంచి వలసలు అధికార పార్టీ ను కలవరపెడుతుంది. అయితే దీనికంతటికి కారణం చంద్ర బాబు అనుసరించిన వ్యూహమని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగారు.వీరేకాక.. సీనియర్ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ నేతలను చేర్చుకున్నారు. వారికే సర్వాధికారాలు ఇచ్చారు.
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ నాయకుల నుంచి సినీ స్టార్స్ వరకు జగన్ తో భేటీ అవుతున్నారు. అయితే ఇప్పడూ ఈ జాబితాలోకి కింగ్ నాగార్జున చేరడం విశేషం. జగన్ నివాసానికి వెళ్లిన నాగార్జున దాదాపు అరగంట సేపు సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా ఏ విషయం గురించి చర్చించారనే అంశంపై స్పష్టతలేదు. జగన్ తో సమావేశం అనంతరం నాగార్జున మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
వైఎస్ జగన్ కు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ కు సవాల్ చేశారు. జగన్ వచ్చి భీమిలిలో పోటీ చేయాలన్నదే ఆ సవాల్. జగన్ ఇక్కడ పోటీచేస్తే తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఆయన అన్నారు. భీమిలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్త ఒక్కరిని కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కదిలించలేకపోయిందని గంటా ధీమాగా చెబుతున్నారు. కార్యకర్తల అంతర్గత సమస్యల పరిష్కారానికి కోర్కమిటీని ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. ఇటీవల గంటా శ్రీనివాసరావు కూడా పార్టీ మారుతారని ఆరోపణలు వచ్చాయి. గంటాను
రాజకీయాల్లో నిజం అయ్యేంతవరకూ ప్రతీదీ పుకారే. అలాగనీ పుకారుని సైతం తేలిగ్గా కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఫక్త్ రాజకీయం ఏదైనా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న రంగం. మరి రాజకీయాల్లో ఉన్న వారి మీద పుకార్లు అందుకే ఇట్టే పుడతాయి. విషయానికి వస్తే ఏపీలో ఓ కొత్త పుకారు మళ్ళీ మొదలైంది.
ప్రముఖ తెలుగు సినీ నటుడు నాగార్జున అక్కినేని రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో కూడా నాగార్జునతో పాటు అమల అక్కినేని రాజకీయాల్లోకి అడుగు పెడుతారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. గుంటూరు నుంచి నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం
నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిపై రకరకాల ఊహాగానాలు నడుస్తుండగా తాజాగా మరోపేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనెవరో కాదు జివి కృష్ణరెడ్డి కుమారుడు, టి. సుబ్బిరామిరెడ్డికి స్వయాన అల్లుడు అయిన సంజయ్రెడ్డి. గత కొంతకాలంగా సంజయ్రెడ్డి నెల్లూరు జిల్లాలో
రకుల్ ప్రీత్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘దేవ్’ మూవీ కూడ ఘోరమైన ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం మరింత అయోమయంలో పడిపోయింది. వాస్తవానికి ఆమెకు చేతిలో ఇంకా నాలుగు తమిళ సినిమాలు ఉన్నా ఆమె దృష్టి అంతా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పైనే ఉంది.
విజయానికి అందరూ వారసులే. అదే అపజయానికి మాత్రం ఎవరూ వకాల్తా పుచ్చుకోరు. అది పూర్తిగా అనాధ అవుతుంది. మరీ ముఖ్యమంగా సెంటిమెంట్ ని నమ్ముకుని కధ నడిపే టాలీవుడ్లో అదే జరుగుతోంది. ఒక మూవీ హిట్ అయితే వచ్చే జోషే వేరబ్బా. అసలు ఆ కిక్కే గొప్పది. మరి అదే ఫ్లాప్ అయితే మాత్రం ఎంతటి గ్రేట్ డైరెక్టర్ అయినా పక్కన పడేస్తారు. ఇది చాలాకాలంగా జరుగుతోంది. ఇపుడు కూడా కొనసాగుతోంది.
మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై ఎక్కడా సమాధానం దొరకడం లేదు. రెండు మూడు రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అయినా వాటిని మాగుంట ఖండించడం లేదు. ఒకరిద్దరు మీడియా ప్రతినిధులు , రాజకీయ సన్నిహితులు ఇదే నిజమేనా అంటూ ఆరా తీసినప్పుడు కూడా ఆయన నర్మగర్భంగా మాట్లాడుతూనే అసలు విషయాన్ని