కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇక్కడ గెలిచి సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. ఇందుకోసం ఆ పార్టీ అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఒకప్పుడు కళంకితులుగా భావించి పక్కన పెట్టినవారిని ఇప్పుడు దరి చేర్చుకుని ఆదరిస్తోంది. కర్నాటకలో గాలి ఎపిసోడ్ అలాంటిదే.
సినిమాల్లో తమకు వేషాలు ఇప్పిస్తామని చెప్పి శారీరకంగా వాడుకుని, వారి కామదాహాన్ని తీర్చుకొని చివరకు సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా మోసం చేసిన, చేస్తున్న దుర్మార్గుల భరతం పట్టడానికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది
పవన్ కల్యాణ్ నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. ఆయన నిర్ణయాలకో లెక్క ఉంటుందని కొందరు భావిస్తే.. వాటి వెనుక తిక్క కూడా ఉంటుందని మరికొందరు భావిస్తుంటారు. తాజాగా గన్ మెన్ లను తిప్పిపంపుతూ పవన్ తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
మౌని బాబా.. ఇది ఒకప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై సెటైర్లు వేస్తూ బీజేపీ నాయకులు పెట్టుకున్న ముద్దుపేరు.. ఇప్పుడు అదే పేరు నరేంద్రమోడీకి వర్తిస్తుంది. ఎందుకంటే దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇప్పుడు మోడీ నోరు విప్పడం లేదు మరి. బ్యాంకు కుంభకోణాలు, అత్యాచారాలు ఎన్ని ఉన్నా.. ప్రధాని మాత్రం
పదే పదే తన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం గుఱించి మాట్లాడే చంద్రబాబు గమనించ వలసిన విషయం ఒకటి ఉంది. అదేమంటే చేయాల్సిన పని సకాలంలో చేసినా, నిబద్ధతగా సంకల్పంతో పనిచేసినా ప్రజలే సుధీర్ఘ అనుభవం గుర్తిస్తారు. తాను చేసే పనికి ప్రజలనుండి నైతిక మద్దతే కాదు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ మద్య చంద్రబాబు మాటలన్నీ పేలవంగాను, ఆత్మవిశ్వాసం లేనివిగాను వినబడుతున్నాయి. అసలు సారమే లేకుండా పోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరియు ఇతర కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ నాయకులతో చర్చలు కూడా జరుపుతున్నారని చెప్పి బాంబ
భారత్ అలాంటిలాంటి దేశం కాదు బహుపురాతన కాలం అనగా ఒక ఐదువేల సంవత్సరాలకు పూర్వమే అంటే మహాభారత యుద్ధకాలములోనే అత్యున్నత సాంకేతికత ను, అంతర్జాలాన్ని, ఉపగ్రహాలని వినియోగించుకుందని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్. ఆధునిక సమాచార విప్లవానికి ప్రాభవానికి పరిణామానికి మూలం భారత్లోనే ఉందని దాని అభివృద్ధి మూలాలన్నీ భారత్లోనే అంకురించాయని, సాంకేతిక సమాచార విప్లవ వైభవం అత్యున్నత దశలో ఉండటం వలననే అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు ఆనాడు జరిగిన పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పాల్గొన్న
కొన్ని మీడియా సంస్థలకు డిల్లీ హైకోర్టుకు పది లక్షల రూపాయల జరిమానా విదించింది.దీనికి కారణం కశ్మీరులోని కతువాలో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేసినందుకు గాను కోర్టు ఈ జరిమానా విదించిందని కదనం. నిబందనల ప్రకారం అత్యాచారానికి గురైన మహిళ వివరాలు వెల్లడించరాదు.కాని మీడియా అత్యుత్సాహంతో ఆ వివరాలు బయట పెట్టిందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది.
నోట్ల రద్దు.. 2016 వ సంవత్సరం నవంబర్ 8 న దేశంలో చలామణిలో ఉన్న అన్ని 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. నల్లకుబేరుల భరతం పట్టడానికి ఈ నోట్ల రద్దు కార్యక్రమానికి పూనుకున్నామని బీజేపీ గొప్పల
సినిమావాళ్లపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరిస్తూ జీవితరాజశేఖర్ స్పందించడం ఇప్పుడు టాలీవూడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకూ ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ పెద్దలెవరూ ఈ స్థాయిలో స్పందించలేదు. రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపుతోందంటూ జీవితపై ఆరోపణలు రావడంతో ఆమె ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.
తమిళనాడులో ఓ లేడీ ప్రొఫెసర్ పెద్దలకు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ గా మారింది. విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన ఆమె పెద్దలకు పరుపులు పరిచేందుకు సిద్ధమైంది. అందుకు కొంతమంది విద్యార్ధినులకు డబ్బు ఎరచూపి.. ఒప్పించేందుకు ఒత్తిడి తెచ్చింది.
ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం బీజేపీపై భగ్గుమంటోంది. ప్రత్యేక హోదా ఇస్తామని, తర్వాత దాన్ని ప్లేస్ లో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నాలుగేళ్లు నాన్చుతూ వచ్చిన బీజేపీ అధిష్టానం తీరును నిరసిస్తూ టీడీపీ కూడా ఆ పార్టీతో పొత్తుకు గుడ్ బై చెప్పేసింది. అయినా బీజేపీ లెక్కచేయలేదు. దీంతో ఆ పార్టీ అహంకారం బయటపడింది.
ఈ రోజు రద్దీ: *సాధారణం* ఈరోజు తేదీ *18.04.2018* *బుధవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *1*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుఉదయం *9-10* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలో రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం..అతి వేగం..నిద్ర లేమి వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని..ప్రభుత్వం ఎన్ని రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా కొంతమంది చేసే తప్పిదాల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని పోలీసులు
మోడీ ప్రధానమంత్రి పీఠం ఎక్కాక కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా హడలెత్తించింది ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. అప్పట్లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందు ప్రధాని మంత్రి మోడీని లక్ష్యం చేసుకుని కేజ్రీవాల్ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేస్తూ దేశంలో చర్చనీయాంశ నాయకుడిగా అవతరించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ లో బిజెపి కాంగ్రెస్ జాతీయ పార్టీలను వెనక్కి తన్ని కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఢిల్లీలో ఉన్నారు రెండు
లేటు వయసులో ఘాటు కోరికలు ఎంతటివారికైనా చేటు తెస్తాయి.. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ గవర్నర్ గా ఉన్న ఎన్డీ తివారీ ఇలాగే చిక్కుల్లో పడ్డారు. అవమాన భారంతో ఆయన రాజీనామా చేసి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరో గవర్నర్ కూడా అదే పరిస్థితుల్లో చిక్కుకుంటున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడు గవర్నర్ పురోహిత్ వ్యవహారంపై ఇప్పుడు తమిళనాడుతో తీవ్ర చర్చ జరుగుతోంది.
తెలుగు సినీపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ సినీరంగం పెద్దలెవరూ దీనిపై స్పందించకపోగా.. తాజాగా సినీ నటి జీవితరాజశేఖర్ తెర ముందుకు రావడంతో కొత్త అంశాలపై చర్చ మొదలవుతోంది. జీవిత రాజశేఖర్ పై టివీ చర్చలలో ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ఆమె మీడియా ముందు ఘాటుగా స్పందించారు. అయితే ఆమె స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దేనిని నిర్మూలించడానికైతే మహిళా నటీమణులు పోరాటం చేస్తున్నారో దాన్ని మరచి ఇతరులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. హీరో రాజశేఖర్ కు ఆమె భార్య జీవిత నే అమ్
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆనం కుటుంబం మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు ఆనం కుటుంబం సిద్ధమందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఔనని కానీ, కాదని కానీ ఆనం కుటుంబం ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను బహిష్కరిస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఇది కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించింది.
సాధారణ ఎన్నికల అనంతరం అంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' జగన్ పార్టీకి తీరని అన్యాయం చేసిన విషయం తెలిసిందే. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి టీడీపీ కి
జమ్మూ కాశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆమెను నిర్బంధించి, ఆహారం ఇవ్వకుండా మరీ.. అత్యాచారం చేశారు కొందరు నీచులు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసన ప్రదర్శనలు
దేశంలో బ్యాంకు కుంభకోణాలు పెరుగుతున్నాయి. బ్యాంకు సిబ్బంది అండతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడితో బడా నేతలకు సంబంధించిన వారికి సులభంగా రుణాలు దొరుకుతుంటాయి. ఆ తర్వాత వాటిని కట్టడం సంగతి వారు మర్చిపోతారు. క్రమంగా అలా కట్టని బాకీలు కొండల్లా పెరిగిపోయి బ్యాంకులకు నష్టాలు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రత్యేకహోదా కోసం ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. స్పెషల్ స్టేటస్ కోసం వైసీపీ ముందు నుంచి పోరాడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో పలు రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ హీట్ ను మరింత పెంచేందుకు జగన్ మరో బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు.
కర్ణాటకలో ఎన్నికల ముంగిట బీజేపీని ఇంటా బయటా సమస్యలు వెంటాడుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. దేశంలో నెలకొన్న ఘటనలను చక్కబెట్టలేకనే ఆగమాగం అవుతున్న పార్టీ అధిష్టానం కన్నడ ఎన్నికలపై సరైన ద`ష్టిసారించలేని అయోమయ స్థితి నెలకొంది. ఇప్పటికే పలు
నటి శ్రీరెడ్డి సినిమా రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్నిబట్టబయలు చేసింది. ఐతే ఇప్పుడు శ్రీరెడ్డి బయటపెట్టింది కానీ.. ఈ విషయం కొన్నేళ్ల క్రితమే బయటపెట్టిన నటి మాధవీలత. అయితే ఫిల్మ్ చాంబర్ ఎదుట నగ్నప్రదర్శన వంటి సాహసాలు మాధవీలత చేయకపోవడం వల్ల అది అంత సంచలనం సృష్టించలేదు. కానీ శ్రీరెడ్డి ఆ సాహసం చేసింది. కానీ ఇప్పుడు మాధవీలత కూడా త్వరలో బాంబులు పేల్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ *17.04.2018* *మంగళవారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *3*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం *9-10* గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు.