దేశంలో సెకండ్ హయ్యెస్ట్ కార్ సెల్లర్ గా ప్రాముఖ్యత పొందిన హ్యుండై కంపెనీ టార్గెట్ 1 మిలియన్ రీచ్ అవ్వాలని పెట్టుకుంది. అయితే అది ఈ సంవత్సరం కాదు 2020-21 కల్లా 1 మిలియన్ హ్యుండై కార్లు రోడ్ పై ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో హ్యుండై కంపెనీ కార్ల సేల్ రిపోర్ట్ అధికంగానే ఉంది. 


కొత్త కొత్త మోడల్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న హ్యుండై కంపెనీ ఇప్పుడు సరికొత్త టార్గెట్ కోసం అడ్వాన్స్ ఫీచర్స్ కల ప్రయోజనాలను వెహికల్స్ లో ఉంచడం జరుగుతుంది. ఇప్పటికే దేశంలో మంచి సేల్ రిపోర్ట్ కలిగిన హ్యుండై ఆ రిపోర్ట్ ను మరింత పెంచుకునే క్రమంలో ఎక్కువ కష్టపడుతుంది.


ఇక హ్యుండై నుండి మరో మోటార్ కార్లు కియా కూడా త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ అవనుంది. ఈ రెండు కంపెనీలు కలిపి ఇండియన్ మార్కెట్ మీద తమ పట్టు సాధించాలని చూస్తున్నాయి. మరి అనుకున్న టార్గెట్ రీచ్ అవడంలో హ్యుండై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: