మహింద్రా నుండి వచ్చిన మైక్రో ఎస్యువి వెహికల్స్ లో ఇప్పుడు మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. మహింద్రా కెయువి 100 కె8ను ఇప్పుడు అప్డేట్ చేస్తుంది. ఇక ఈ అప్డేటెడ్ వర్షన్ వెహికల్ ధర 6.37 లక్షలుగా నిర్ణయించబడింది. ఇదవరకు రేటు కన్నా ఓ 13000 ప్రైజ్ పెంచారు. 


ప్రస్తుతం మహింద్రా వెహికల్స్ లో అత్యధికంగా సేల్స్ కలిగిన ఈ వెహికల్ ఇప్పుడు కస్టమర్స్ కు మరింత ప్రియం కానుంది. ఇక కెయువి100 కె8 కొత్తగా లాంచ్ అవబోతుంది. మరి మహింద్రా వెహికల్స్ మీద మనసు పడ్డ కస్టమర్స్ కు ఈ వెహికల్ కొనేందుకు దగ్గరలో ఉన్న మహింద్ర షో రూంను సంప్రదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: