మారుతి నుండి సరికొత్త వెహికల్ సియజ్ ఎస్ రిలీజ్ అవుతుంది. పెట్రోల్ వెహికల్ 9.39 లక్షలుగా, డీజిల్ 11.55 లక్షలు ప్రైజ్ తో ఈ వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో నడుస్తున్న సియజ్ వెహికల్ 1.70 లక్షల వెహికల్స్ 2014 నుండి అమ్ముడయ్యాయట.


ఈ వెహికల్ హ్యుండై వెర్నాకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. మారుతి వెహికల్ అంటే కష్టమర్స్ లో ఓ బలమైన ముద్ర వేసుకుని ఉంది. మైలేజ్ విషయంలో కూడా మారుతి సుజుకి కష్టమర్స్ ను సాటిస్ఫై చేస్తుంది. మరి రాబోతున్న ఈ సరికొత్త మారుతి సుజుకి సియజ్ ఎస్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: