భారతీయ టెన్నీస్ క్రిడాకారిణి సానియా మిర్జా ని  ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ ప్రచార కర్తగా నియమించుకుంది. ఇప్పటికే సానియా మిర్జా చాలా యాడ్స్ లో ప్రచారంలో పాల్గొంది. తాజాగా  ఔషద ఉత్పత్తుల కంపెనీ సన్‌ ఫార్మా నొప్పి నివారణకు రూపొందించిన వొలిని స్ప్రేకు ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకరణినికి ప్రచారకర్తగా నియమించుకుంది.  

ఈ ఔషదంతో ఎలాంలి నొప్పులైనా వెంటనే మాయమౌతాయని ఇతరుల సహాయం లేకుండా అందుకోలేని భాగాలను కూడా ప్రతికోణంలో చేరుకోగలుతుందని సన్‌ఫార్మా ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ కన్స్జూమర్‌ హెల్త్‌కేర్‌ హెడ్‌ సుబోధ్‌ మార్వా పేర్కొన్నారు. తమ యాడ్స్ కి ప్రచార కర్తగా సానియా మిర్జా తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని దక్షిణాది అందులోనూ తెలుగు రాష్ట్రాలు తమ వ్యాపారానికి కీలకమైనవని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: