గ్రూప్‌-1, 2011 నోటిఫికేషన్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎ్‌సపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్‌ రీ ఎగ్జామ్‌కు హాజరైన వారిలో మెరిట్‌ ఆధారంగా ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేసి, జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కమిషన్‌ తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: