భారత దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులలో ఒకరు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఈయన ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ..