దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఒక నటిగా, నాయకురాలిగా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన జయలలిత తీవ్ర అస్వస్థతో మరణంతో పోరాడి నిన్న కన్ను మూశారు. ఆమె మరణంతో..