తమిళనాడు అన్నాడీఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలిత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స డిసెంబర్ 5 కన్నుమూశారు. దీంతో తమిళనాడు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే అమ్మతర్వాత వారసుడు ఎవరా అన్ని ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. మొత్తానికి అమ్మకు అత్యంత విధేయుడు