తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యావత్ భారత దేశం శోకసంద్రంలో ఉన్నారు. అమ్మకు కడసారి వీడ్కోలు పలికేందుకు అతిరథ నాయకులు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు వచ్చారు. అయితే ఓ ప్రజాప్రతినిధి, సినీ నటుడు