బొంబాయి, భారతీయుడు వంటి చిత్రాలతో దక్షిణాదివారిని ఆకట్టుకున్న సుందరి మనీషా కొయిరాల. నేపాల్ కు చెందిన ఈ భామ బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా రాణించింది. కాగా, మనీషా 2010లో తమ దేశానికే చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుంది. కోడలి పనితనం కాలు తొక్కినప్పడే తెలుస్తుందనే సామెత చెప్పినట్లు ఈ భామ మొదట్నించి కూడా మొగుడితో ఎప్పుడూ ఏవే గొడవలు పడుతుండేది. చివరికి ఈమె తాజాగా విడాకులు కూడా తీసుకుంది. మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని మనీషా భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: