అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో..’. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా అనుకున్నరోజు కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను మే 24న విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. అయితే మే 23నే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా ప్రకటించాడు.

అల్లు అర్జున్, అమాలా పాల్, కేథరిన్ నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: