మెగాస్టార్ తర్వాత ఆ స్థానం రామ్ చరణ్దే అంటూ అడిడోరియం అదిరిపడేలా అరిచిన అల్లుఅర్జున్ కు సపోర్ట్గా కెవ్వుమని అరిచారు అభిమానులు. ఇదంతా ఇద్దరమ్మాయిల ఆడియో ఫంక్షన్లో జరిగింది. ఈ ఫంక్షన్ జరిగిన రెండు వారాల లోపే రామ్చరణ్ , సాప్ట్వేర్ ఉద్యోగులపై చేసిన రచ్చ ఎఫెక్ట్ , ఎవడు మూవీపై పడే విధంగా కనిపిస్తుంది. ఎవడు మూవీ జూన్ 14న రిలీజ్ కావలిసి ఉండగా,
ఈ లోపే ఆడియో పంక్షన్ జరపుకోవాలి. రామ్చరణ్ జంజీర్ విడుదల కోర్టులో కేసు నడుస్తుంటే, ఎవడు ఆడియో రిలీజ్కు ఈ ట్రాఫిక్ రచ్చ అడ్డుపడింది. ఈ గొడవ నుండి రామ్చరణ్ ఎంత తొందరగా బయట పెడితే, అంత త్వరగా ఆడియోను రిలీజ్ చేసుకోవచ్చని కొందరి అభిప్రాయం. ఈ సాప్ట్వేర్ ఎంప్లాయిల గొడవలో నా తప్పులేదని చెబుతున్న అభిమానులు కూడ నమ్మటానికి వీలులేకుండా సాక్ష్యాలు బయటకు వచ్చాయి. ఇందులో తప్పు ఎవరిది అనేదానికంటే, ఇష్యూను సాల్వ్ చేసుకొని త్వరగా మూవీ ఫంక్షన్స్పై రామ్చరణ్ కాన్స్ట్రేషన్ పెడితే మంచిదంటున్నారు సినీ పెద్దలు.