శుక్రవారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవంలో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు కేంద్రమంత్రి చిరంజీవి క్లాప్ ఇచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ తొలిషాట్ కు నిర్మాత గణేష్ తండ్రి నాగేశ్వరరావు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, బండ్ల గణే్ష్ నిర్మించిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా శుక్రవారం నాడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.