హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న నటి అర్చన కూడా ఇక వేశ్యగా మారంది. ‘కమలతో నా ప్రయాణం’ అనే సినిమాలో అర్చన వేశ్యగా నటిస్తుంది. నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శనివారం నాడు ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో శివాజీ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంబోత్సవంలో హీరో బాలాదిత్య, రాజకియ నాయకులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకోలేక పోయిన అర్చన కు ఈ వేశ్య పాత్ర అయినా మంచి గుర్తింపు తెస్తుందని ధీమాగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: