అనుష్క ప్రధాన పాత్రలో ‘రాణీ రుద్రమదేవి’ అనే సినిమాను స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమా కోసం తోట తరణి ఆధ్వర్యంలో వేయి స్తంభాల గుడి సెట్ ను నిర్మించనున్నారు. ఈ సెట్ ను భారీ వ్యయంతో నిర్మించనున్నారు. రాణీ రుద్రమదేవి సినిమా చారిత్రాత్మక కథాంశంతో నిర్మిస్తున్న ఈ సినిమానే ప్రస్తుత పరిస్థితుల్లో బారీ వ్యయంతో సెట్ అవసరం లేదని చాలా మంది బావిస్తున్నారు. అత్యాధునికమైన గ్రాఫిక్స్ ను ఉపయోగించుకుని సెట్ అవసరం లేకుండానే సినిమాను అనుకున్న స్థాయిలో రూపొందించవచ్చని అయితే గుణశేఖర్ తన తీరు మార్చుకోకుండా ‘వేయిస్తంభాల గుడి’ సెట్ నిర్మాణానికి సన్నద్దం అవుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అనుష్క ప్రధాన పాత్రలో ‘రాణీ రుద్రమదేవి’ అనే సినిమాను స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమా కోసం తోట తరణి ఆధ్వర్యంలో వేయి స్తంభాల గుడి సెట్ ను నిర్మించనున్నారు. ఈ సెట్ ను భారీ వ్యయంతో నిర్మించనున్నారు. రాణీ రుద్రమదేవి సినిమా చారిత్రాత్మక కథాంశంతో నిర్మిస్తున్న ఈ సినిమానే ప్రస్తుత పరిస్థితుల్లో బారీ వ్యయంతో సెట్ అవసరం లేదని చాలా మంది బావిస్తున్నారు. అత్యాధునికమైన గ్రాఫిక్స్ ను ఉపయోగించుకుని సెట్ అవసరం లేకుండానే సినిమాను అనుకున్న స్థాయిలో రూపొందించవచ్చని అయితే గుణశేఖర్ తన తీరు మార్చుకోకుండా ‘వేయిస్తంభాల గుడి’ సెట్ నిర్మాణానికి సన్నద్దం అవుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.