పూరీ రాసుకున్న ప్రకారం అయితే ఈ సినిమా వేరే విధంగా వచ్చి ఉండేదని, ఆ కథ ప్రకారం ఒక హీరోయిన్ (అమలాపాల్) చనిపోయి, మరో హీరోయిన్ (కేథరిన్) కు తాను మనసు ఇవ్వలేక హీరో (అల్లు అర్జున్) ఇద్దరికి దూరంగా జరుగుతాడని అంటున్నారు. అయితే ఇలాంటి విషాదమైన కథకు తాను నచ్చనని భావించిన అల్లు అర్జున్ ఇద్దరు హీరోయిన్ల సినిమాలా దీన్ని మార్చివేశాడని అంటున్నారు. పరాజయాల్లో ఉన్న పూరీని అల్లు అర్జున్ సులువుగా ఒప్పించగలిగాడని, అందుకే సినిమా ఇంత పూర్తిగా వచ్చిందని అంటున్నారు.
పూరీ రాసుకున్న ప్రకారం అయితే ఈ సినిమా వేరే విధంగా వచ్చి ఉండేదని, ఆ కథ ప్రకారం ఒక హీరోయిన్ (అమలాపాల్) చనిపోయి, మరో హీరోయిన్ (కేథరిన్) కు తాను మనసు ఇవ్వలేక హీరో (అల్లు అర్జున్) ఇద్దరికి దూరంగా జరుగుతాడని అంటున్నారు. అయితే ఇలాంటి విషాదమైన కథకు తాను నచ్చనని భావించిన అల్లు అర్జున్ ఇద్దరు హీరోయిన్ల సినిమాలా దీన్ని మార్చివేశాడని అంటున్నారు. పరాజయాల్లో ఉన్న పూరీని అల్లు అర్జున్ సులువుగా ఒప్పించగలిగాడని, అందుకే సినిమా ఇంత పూర్తిగా వచ్చిందని అంటున్నారు.