కృష్ఱంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. చండీగా ప్రియమణి విజృంభించేసిందని దర్శకుడు చెబుతున్నారు. ప్రియమణి కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొంది. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించిందట. అవన్నీ తనకు పేరు తీసుకొస్తాయని నమ్ముతోంది.
విజయశాంతి కాలం తెలుగు తెరపై చెల్లిపోయినా ఇంకా కథానాయికలు డిష్యూం డిష్యూం అనడం ఏమిటో..? జనం చూస్తారనే..!?