పారిస్ జాక్సన్. ఈమె పాప్లెజండ్ మెఖైల్ జాక్సన్ ఎకైక కూతురు. కొన్ని కారణాల వల్ల ఈమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అదృష్టవశాత్తు పరిస్థితి అదుపులోనే ఉంది అని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
పారిస్ జాక్సన్ అథిక మోతాదు డ్రగ్ డోస్ను తీసుకోవడంతో ఈ సూసైడ్ అటెమ్ జరిగిందని, అంతేకాకుండా తన చేతి మణికట్టుకు కత్తితో కోసుకున్నట్టు చాలా గుర్తులు ఉన్నాయి. ఈ విషయం గమనించిన గ్రాండ్పాదర్, పారిస్ను ఆస్పత్రికి తీసుకు వెళ్ళాడు.
మైఖేల్ జాక్సన్ సంబంధించిన లావాదేవీల వ్యవహారం కూడ కూతురుని బాధపెట్టిందని అక్కడ మీడియా చెబుతున్న మాట.