స్ర్కీన్ప్లే బాధ్యతలూ తనే చూసుకొంటున్నాడట.. ప్రస్తుతానికి స్ర్కిప్టు సిద్ధమైంది. కథానాయిక ఎంపిక జరుగుతోంది. తొలుత శ్రుతిహాసన్, సమంత పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు వారి స్థానంలో మరో నాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. అత్తారింటికి దారేది సినిమా పూర్తయిన వెంటనే గబ్బర్ సింగ్ 2 సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికీ దేవినే సంగీతం అందిస్తాడట.
స్ర్కీన్ప్లే బాధ్యతలూ తనే చూసుకొంటున్నాడట.. ప్రస్తుతానికి స్ర్కిప్టు సిద్ధమైంది. కథానాయిక ఎంపిక జరుగుతోంది. తొలుత శ్రుతిహాసన్, సమంత పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే ఇప్పుడు వారి స్థానంలో మరో నాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. అత్తారింటికి దారేది సినిమా పూర్తయిన వెంటనే గబ్బర్ సింగ్ 2 సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికీ దేవినే సంగీతం అందిస్తాడట.