ప్రస్తుతం పూరి ఈ సినిమా కథ గురించి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడట. సినిమాకి కథ అవసరం లేదు, కథ చెబితే జనాలకు బోర్ కొడుతుంది అనే పిచ్చ స్టేట్ మెంట్లు ఇచ్చిన పూరి కథపై కసరత్తు చేయడం కొత్తగానే ఉంది. అంతేకాదు.. ఈ సినిమాని తన మొదటి సినిమాగా భావించి.. కష్టపడుతున్నాడట.పూరి సాధించిన విజయాలు ఇప్పుడు గతం.
మా తాతలు నేతులు తాగారు.. అని గొప్పలు చెప్పుకొంటే కుదరదు. తనని తాను నిరూపించుకోవాలి, తనలో సత్తా ఇంకా తగ్గలేదని చాటుకోవాలి. దానికి పూరి చేతిలో ఉన్న ఏకైక అవకాశం